హిమాలయాలతో ‘అల్లు’ కున్న అనుబంధం
వి.వి.వినాయక్ దర్శకుడు. తొలి మూడు రోజుల వసూళ్ల గురించి వివరించిన అనంతరం మరిన్ని విశేషాలు ముచ్చటిస్తూ ‘బన్ని కెరీర్ హిమాలయాలతో ముడిపడి ఉంది. తొలిసినిమా ‘గంగోత్రి’ అక్కడే ప్రారంభమైంది. ‘దేశముదురు’కి అక్కడి పరిస రాలతో అనుబంధ ముంది. తాజాగా మూడో సినిమా ‘బద్రీనాథ్’ ఆ పుణ్యస్థలంలోనే తెరకెక్కిం చాం. ఎంతోమంది బద్రినాథ్ వెళ్లాలను కున్నా కుదరదు. అలాంటివారు ఈ సినిమా చూసి.. తరించవచ్చు. అలాగే బద్రినాథుని దర్శించుకొనే ఓ అవకాశం ప్రేక్షకులకు కల్పిస్తున్నాం. త్వరలో ఈ చిత్రంపై ఓ కాంటెస్ట్ పెడుతున్నాం. విజేతలకు హిమాలయాల్లోని పుణ్యక్షేత్రాలు చూపిస్తాం’ అన్నారు
No comments:
Post a Comment